Thursday, April 18, 2024

ఎమ్మెల్సీ క‌విత‌ని ప‌రామ‌ర్శించిన -అల్లం నారాయ‌ణ‌

ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసిన సంగ‌తి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ .. కవితని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సంద‌ర్భంగా ఆమెని పరామర్శించి సంఘీభావం తెలియజేశారు. అల్లం నారాయ‌ణ‌తో పాటు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కూడా క‌విత‌ని క‌లిసిన వారిలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement