Thursday, April 25, 2024

Breaking: సీఎం కేసీఆర్ తో అఖిలేష్ యాదవ్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో సీఎం కేసీఆర్ తో సమాజ్ వాదీ నేత పార్టీ అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దేశ రాజకీయాలపై నేతలు చర్చించనున్నారు. జాతీయ స్థాయిలో కలిసి పనిచేసే అంశంపై చర్చించనున్నారు. దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండాపై చర్చించే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement