Tuesday, April 16, 2024

పార్లమెంట్ లో అదానీ రచ్చ.. ఉభయసభలు వాయిదా

పార్లమెంట్ ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంటులో విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఉభయసభలు దద్దరిల్లాయి. పార్లమెంటు ఉభయసభలను అదానీ రభస కుదిపేసింది. గౌతం అదానీ వ్యవహారం ఉదయం నుంచి పార్లమెంటు ఉభయసభలను కుదిపేయడంతో అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి. దీంతో ఉభయసభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఇటు లోక్‌సభ అటు రాజ్యసభ లను సోమవారానికి వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement