Sunday, March 24, 2024

మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ కు ఊరట

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఊరట లభించింది. పటియాలా హౌస్ కోర్టు ఈరోజు నటికి రూ.2 లక్షల వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అలాగే పలు షరతులను విధించింది. అలాగే కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement