Saturday, April 20, 2024

న‌టుడు హ‌ర‌నాథ్ కుమార్తె గుండెపోటుతో మృతి

న‌టుడు హ‌ర‌నాథ్ కుమార్తె గుండెపోటుతో మృతిచెందారు. హ‌ర‌నాథ్ కుమార్తె ప‌ద్మ‌జా రాజు (54) గుండెపోటుతో చ‌నిపోయారు. నిర్మాత జీవీజీ రాజు భార్య ప‌ద్మ‌జా రాజు. పద్మజా రాజు చనిపోవడంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement