Thursday, April 25, 2024

షిరిడి సాయిబాబాను ద‌ర్శించుకున్న న‌టుడు అక్ష‌య్ కుమార్

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఈరోజు షిరిడి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈసందర్భంగా న‌టుడు అక్షయ్ కుమార్ కోవిడ్ తర్వాత సాయిబాబాని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం షిరిడీ టెంపుల్ ఈవో రాహుల్ జాదవ్ వారిని సత్కరించి బాబా వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement