Thursday, April 25, 2024

స్విమ్మింగ్ పూల్‌ లో ప్రమాదం.. అస్వ‌స్థ‌త‌కు గురైన 10మంది చిన్నారులు

స్విమ్మింగ్ పూల్ లో ప్ర‌మాదం జ‌రిగి.. 10మంది చిన్నారులు అస్వ‌స్థ‌త‌కు గురైన విషాద ఘ‌ట‌న‌ విజయవాడ ప‌రిధిలోని గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్ స్విమ్మింగ్ పూల్ లో చోటుచేసుకుంది. చిన్నారులు స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో క్లోరిన్ లీక్ కావడంతో పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో 10 మంది చిన్నారులను వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. ఒక బాలుడి పరిస్థితి క్రిటికల్‌గా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని డీఎంహెచ్ సుహాసిని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement