Friday, March 29, 2024

కొత్తగూడెం సింగరేణి పీవీకే -5 గనిలో ప్రమాదం.. ఇద్ద‌రికి తీవ్ర‌గాయాలు

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి పీవీకే -5 గనిలో ప్రమాదం జరిగింది. గనిలో ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా ఆకస్మాతుగా బొగ్గు పెళ్లలు పడటంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మెరుగైన వైద్యం కోసం చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement