Tuesday, March 26, 2024

Breaking: ఘోర రోడ్డుప్ర‌మాదం… 8మంది దుర్మ‌ర‌ణం

ఘోర రోడ్డుప్ర‌మాదంలో 8మంది మృతిచెంద‌గా.. మ‌రో 15మంది గాయ‌పడ్డ ఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రంలో చోటుచేసుకుంది. హ‌ర్యానా రాష్ట్రంలోని అంబాలాలో బ‌స్సును లారీ ఢీకొట్టింది. ఆప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 8మంది చ‌నిపోగా.. మ‌రో 15మందికి గాయాల‌య్యాయి. గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి స‌మాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement