Wednesday, April 24, 2024

Breaking: ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది దుర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కర్ణాటకలోని మైసూర్ లో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10మంది దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. బస్సు, కారు ఎదురెదురుగా వస్తుండగా ఢీకొన్నాయి. ప్రమాద ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement