Thursday, March 28, 2024

Big Breaking: కాబూల్ లో మూడుచోట్ల వరుస పేలుళ్లు : 25మంది మృతి

కాబూల్ లో మూడు చోట్ల వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 25మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. విద్యా సంస్థలే లక్ష్యంగా పేలుళ్లు జరిగాయి. స్కూళ్ల నుంచి విద్యార్థులు బయటకు వస్తుండగా భారీ పేలుళ్లు సంభవించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement