Thursday, March 28, 2024

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. సిట్ ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈకేసులో బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. నిన్న విచారణకు హాజరుకాకపోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది. నిన్న అడ్వకేట్ శ్రీనివాస్ ను సిట్ ప్రశ్నించింది. ఇవాళ మరోసారి అడ్వకేట్ శ్రీనివాస్ సిట్ ఎదుట హాజరుకానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement