Saturday, April 20, 2024

Breaking: ఈడీని మరింత శక్తివంతం చేసిన కేంద్రం

కేంద్రం ఈడీని మరింత శక్తివంతం చేసింది. మరో 15సంస్థలను ఈడీ పరిధిలోకి తెస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టంలోని 66నిబంధనలో కేంద్రం మార్పులు చేసింది. రాష్ట్ర పోలీసు విభాగాలను కూడా కేంద్రం ఈడీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈడీ కోరిన ఏ సమాచారమైనా ఇవ్వాల్సిందేనంటూ ఇచ్చింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement