Friday, April 26, 2024

Breaking: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదైంది. శ్రీరామ శోభయాత్రలో రాజాసింగ్ చేసిన ప్రసంగంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శోభాయాత్రలో రాజాసింగ్ తన కుమారుడిని పరిచయం చేస్తూ ఇతర మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ పై 153-ఏ, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement