Thursday, April 18, 2024

Breaking: కామారెడ్డి ఘటనలో.. బండి సంజయ్ పై కేసు నమోదు

కామారెడ్డి ఘటనలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బండి సంజయ్ తో పాటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మరో ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవన్ పల్లి పీఎస్ లో కేసు నమోదైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement