Monday, April 15, 2024

సుమీ నగరంపై బాంబుల వర్షం.. తొమ్మిది మంది మృతి

గ‌త ప‌దిరోజుల‌కు పైగా ఉక్రెయిన్ వ‌ర్సెస్ ర‌ష్యా వార్ కొన‌సాగుతోంది. ఉక్రెయిన్​పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఓవైపు కాల్పుల విరమణ అంటూనే మరోవైపు దాడులు చేస్తోంది. తాజాగా సుమీ నగరంపై జరిగిన బాంబుదాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement