Saturday, April 20, 2024

Breaking: సింగరేణిలో కరోనా కలకలం.. 9 మంది కార్మికులకు పాజిటివ్

భూపాలపల్లి సింగరేణి ఏరియాలో కరోనా కలకలం రేపింది. ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న కార్మికుల్లో 14 మంది కరోనా పరీక్షలు చేసుకోగా… 9 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు, సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పని చేసే ఇద్దరు వర్కర్లకుతో పాటు మిగతా వారు ఏరియా హాస్పిటల్ క్వారంటైన్ లో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement