Tuesday, April 16, 2024

Flash: ప్రైవేట్ బస్సు బోల్తా.. 8 మందికి గాయాలు

నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద ఓ ట్రావెల్స్‌ బస్సు  అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement