Thursday, March 28, 2024

4th Test : లంచ్ బ్రేక్.. భారత్ స్కోరు 129/1

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ మూడోరోజు ఆట కొనసాగుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 129 పరుగులు చేసింది. భారత్ బ్యాట్స్ మెన్ శుభమాన్ గిల్ 65 పరుగులు, ఛటేశ్వర్ పుజారా 22 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో 351 పరుగుల వెనుకంజలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement