Friday, March 29, 2024

4th Test : ఉస్మాన్ ఖ‌వాజా సెంచ‌రీ.. ఆసీస్ స్కోరు 254/4

అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్ మెన్ ఉస్మాన్ ఖ‌వాజా సెంచ‌రీ పూర్తి చేశాడు. ఖ‌వాజా 246 బంతుల్లో 15 ఫోర్ల‌తో 103 ప‌రుగులు పూర్తి చేశాడు. దీంతో ఆసీస్ జ‌ట్టు స్కోరు 254 ప‌రుగులుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement