Saturday, April 20, 2024

FLASH: పండుగ రోజే తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం

ఉగాది పండుగ రోజే తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాద రూపంలో దూసుకొచ్చిన మృత్యువు నలుగురి ప్రాణాలను కబళించింది. వివరాల్లోకి వెళితే..  నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సారకొండ మండలం తర్కపల్లి సమీపంలో రోడ్డు పక్కనున్న దిమ్మెను కారు ఢీకొట్టి బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement