Tuesday, April 23, 2024

టైరు పేలి బొలెరో వాహనం బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు

గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండలంల గింజుపల్లిలో ఓ బొలెరో వాహనం టైర్ పేలడంతో బోల్తా పడింది. నలుగురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 46 మంది కూలీలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement