Thursday, April 25, 2024

3rd ODI : 85 పరుగుల వద్ద మూడో వికెట్ డౌన్.. మార్ష్ 47కి ఔట్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆసీస్ ఓపెనర్ మిట్చెల్ మార్ష్ 47 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement