Tuesday, April 16, 2024

3rd ODI: రోహిత్ శర్మ అద్భుత సెంచరీ

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా ఇండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ చేశాడు. రోహిత్ శర్మ 83 బంతుల్లో 9 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement