Thursday, March 28, 2024

3rd ODI : భార‌త్ టార్గెట్ 270 ప‌రుగులు

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 49 ఓవ‌ర్ల‌లో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టిన ఆసీస్ బ్యాట్స్ మెన్లు మిట్చెల్ మార్ష్ 47 ప‌రుగులు, అలెక్స్ కారే 38 ప‌రుగులు, ట్రావిస్ హెడ్ 33 ప‌రుగులు చేశారు. భార‌త్ బౌల‌ర్లు కుల్దీప్ యాద‌వ్ మూడు, హార్ధిక్ పాండ్య మూడు వికెట్ల చొప్పున తీయ‌గా, అక్ష‌ర్ ప‌టేల్ రెండు వికెట్లు, మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement