Saturday, April 20, 2024

3rd ODI : ఐదో వికెట్ డౌన్.. లబూషేన్ 28కి ఔట్

చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆసీస్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో ఆసీస్ జట్టు 138 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆసీస్ బ్యాట్స్ మెన్ మార్నస్ లబూషేన్ 28 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో శుభమాన్ గిల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement