Friday, March 29, 2024

2nd Test: టీ బ్రేక్.. భారత్ స్కోరు 226/4

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు రెండో రోజు టీ బ్రేేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. టీ బ్రేక్ సమయానికి భారత్ జట్టు బ్యాట్స్ మెన్లు రిషబ్ పంత్ 86 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 58 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. అయితే మొదటి ఇన్నింగ్స్ బంగ్లాదేశ్ జట్టు 227 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement