Thursday, April 25, 2024

2nd ODI : ఏడో వికెట్ డౌన్.. జడేజా 16కు ఔట్

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగనున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 91 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. భారత్ బ్యాట్స్ మెన్ రవీంద్ర జడేజా 16 పరుగులు చేసి నాథన్ ఎలీస్ బౌలింగ్ లో కారేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement