Saturday, April 20, 2024

2nd ODI : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

విశాఖ‌ప‌ట్నంలో భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య జ‌రుగనున్న రెండో వ‌న్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాసేప‌ట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇప్ప‌టికే మొద‌టి వ‌న్డే మ్యాచ్ గెలిచి ఊపు మీదున్న టీమిండియా ఈ మ్యాచ్ గెలుపొందాల‌నే ల‌క్ష్యంతో ఉండ‌గా.. మొద‌టి మ్యాచ్ ఓడిపోయిన ఆసీస్ జ‌ట్టు రెండో వ‌న్డేనైనా గెలవాల‌ని చూస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు వ‌రుణుడు స‌హ‌క‌రించాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement