Saturday, April 20, 2024

29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ఈనెల 29వ తేదీన బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు. ఉభయ సభల్లో చర్చించబోయే పలు అంశాలు, పార్టీ తరఫున అనుసరించ వలసిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement