Saturday, April 20, 2024

1st Test : ముగిసిన మూడో రోజు ఆట.. బంగ్లా స్కోరు 42/0

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మొదటి టెస్ట్ లో భాగంగా మూడో రోజు ఆట ముగిసింది. ఈరోజు భారత్ జట్టు రెండో ఇన్నింగ్స్ 258/2 ల వద్ద డిక్లేర్డ్ చేయగా.. ఆ తర్వాత బంగ్లాదేశ్ జట్టు 513 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టింది. బంగ్లాదేశ్ జట్టు బ్యాట్స్ మెన్లు షాంటో 25 పరుగులు, జకీర్ హసన్ 17 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ఆట ముగిసింది. రేపు ఉదయం 9గంటలకు నాలుగో రోజు ఆట ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement