Thursday, April 25, 2024

1st Test : 229 పరుగుల వద్ద రోహిత్ శర్మ (120) ఔట్

నాగ్‌పూర్‌ వేదికగా భార‌త్ వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు 229 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 212 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లతో 120 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత రవీంద్ర జడేజా 35 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement