Friday, April 26, 2024

1st Test: మొదటి ఇన్నింగ్స్ 404 పరుగులకు భారత్ ఆలౌట్

బంగ్లాదేశ్ వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ జట్టు 404 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మెన్లు ఛటేశ్వర్ పుజారా 90 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు, రవిచంద్రన్ అశ్విన్ 58 పరుగులు, రిషబ్ పంత్ 46 పరుగులు చేశారు. అలాగే బంగ్లాదేశ్ బౌలర్లు మెహదీ హసన్ మీరజ్ నాలుగు వికెట్లు, తైజుల్ ఇస్లామ్ నాలుగు వికెట్లు, హోషియన్, అహ్మద్ లు చెరో వికెట్ తీసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement