Thursday, April 25, 2024

1st ODI : విరాట్ కోహ్లీ సెంచరీ

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఈరోజు గౌహతిలో తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో భారత్ స్కోరు భారీగా దూసుకెళ్తోంది. విరాట్ కోహ్లీ 80 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్ తో 100 పరుగులు పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement