Thursday, April 25, 2024

1st ODI .. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఈరోజు గౌహతిలో తొలి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు శ్రీలంక జ‌ట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. భార‌త్ వ‌ర్సెస్ శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య టీ 20 సిరీస్ జ‌రుగ‌గా సిరీస్ ను భార‌త్ జ‌ట్టు కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement