Wednesday, April 24, 2024

1st ODI : భారత్ రెండో వికెట్ డౌన్.. రోహిత్ శర్మ (83) ఔట్

భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య ఈరోజు గౌహతిలో తొలి వన్డే జరుగుతోంది. భారత జట్టు స్కోరు 173 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి మధుశనక బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అయితే భారత్ ఓపెనర్లు భాగా ఆడడంతో జట్టు స్కోరు భారీగా దూసుకెళ్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement