Friday, March 29, 2024

1st ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య ఈరోజు తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈమ్యాచ్ లో భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. కాసేపట్లో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement