Friday, April 19, 2024

1st ODI: ఐదో వికెట్ డౌన్.. ఇంగ్లీస్ 26కి ఔట్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు 169 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ జోస్ ఇంగ్లీస్ 26 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement