Monday, April 15, 2024

1st ODI : 8ఓవర్లకు ఆసీస్ స్కోరు 51/1

ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తోంది. 8ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్ జట్టు ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు మార్ష్ 25 పరుగులు, స్టీవెన్ స్మిత్ 10 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement