Friday, March 29, 2024

1st ODI: 175 పరుగుల వద్ద.. సూర్యకుమార్ (31) ఔట్

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భార‌త్ VS న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 175 పరుగుల నాలుగో వికెట్ కోల్పోయింది. భారత్ జట్టు బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ 31 పరుగులు చేసి మిట్చెల్ బౌలింగ్ లో శాంట్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement