Saturday, March 23, 2024

Big Breaking | 15 ఓవర్లు.. 171 పరుగులు, చెన్నై టార్గెట్​ ఇదే

వర్షం కారణంగా ఐపీఎల్​ మ్యాచ్​ ఓవర్లను తగ్గించారు. రాత్రి 11.45 దాటినా వాన ఆగకపోవడంతో తదుపరి 12 గంటల 10 నిమిషాలకు మరోసారి పిచ్​ని, అవుట్​ ఫీల్డ్​ని పరిశీలించి ఆట కొనసాగించేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. మ్యాచ్​ని 15 ఓవర్లకు కుదించనున్నట్టు అంపైర్లు తెలిపారు. ఇక చెన్నై టార్గెట్​ ఇప్పుడు 171 పరుగులుగా ఉండబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement