Saturday, April 20, 2024

11th Match: ఢిల్లీ క్యాపిటల్స్ టార్గెట్ 200 పరుగులు

గౌహ‌తిలో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ వ‌ర్సెస్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల 11వ ఐపీఎల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్ జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 200 పరుగులు చేయాల్సి ఉంది. రాజస్థాన్ బ్యాట్స్ మెన్లు జాస్ బట్లర్ 79 పరుగులు, యశస్వి జైస్వాల్ 60 పరుగులు, హెట్మెయిర్ 39 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు ముకేష్ కుమార్ రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, పోవెల్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement