Friday, April 19, 2024

Breaking: వైద్యుల నిర్లక్ష్యంతో 11 ఏళ్ల చిన్నారి మృతి

నెల్లూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బృందావనంలో డాక్టర్ నిర్లక్ష్యంతో 11 ఏళ్ల చిన్నారి మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ముక్కు ఆపరేషన్ వికటించటంతో ఓ చిన్నారి మృతి చెందింది. దీంతో ఆస్పత్రి  బంధువులు హాస్పటల్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. గతంలోనూ ఎక్కడ వివాదాలు చోటు చేసుకున్నాయి. ఓ ఘటనకు సంబంధించి జర్నలిస్టులకు హాస్పిటల్ యాజమాన్యం కూడా గతంలో వివాదం తలెత్తింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement