Friday, April 26, 2024

కొత్త‌గా 10,725క‌రోనా కేసులు- 64మంది మృతి

కేంద్ర ఆరోగ్య‌శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం గడిచిన 24 గంటల్లో దేశంలో 10,725 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,43,78,920 కు చేరింది. దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 94,047 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.48 శాతంగా ఉంది. దేశంలో తాజాగా 64 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 527488 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,084 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 43757385 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 2. 108 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Advertisement

తాజా వార్తలు

Advertisement