Friday, March 29, 2024

WTC Final: లంచ్ బ్రేక్.. ఆసీస్ స్కోరు 422/7

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ మ్యాచ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య లండన్ లో జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 7వికెట్ల నష్టపోయి 422 పరుగులు చేసింది. ఆరోజు ఆట ప్రారంభమైన తర్వాత ఆసీస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తం ఇప్పటి వరకు 7వికెట్లు కోల్పోయి 422 పరుగులు చేసింది. ప్రస్తుతం అలెక్స్ కారే 22 పరుగులు, పాట్ కమ్మిన్స్ రెండు పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement