Wednesday, April 17, 2024

Big Breaking | ఫైనల్​ మ్యాచ్​కి వర్షం దెబ్బ.. ఎనిమిది దాటినా ఆగని వాన!

ఐపీఎల్​ ఫైనల్స్​కి వర్షం అడ్డంకిగా మారింది. ఏడు గంటలకు వేయాల్సిన టాస్​ దాటినా ఎలాంటి పురోగతి లేదు. అహ్మదాబాద్​ స్టేడియం దగ్గర ఇంకా భారీ వర్షం కురుస్తుండడంతో  టాస్​తోపాటు మ్యాచ్​ కూడా ఆలస్యం కానుంది. ఒకవేళ ఇవ్వాల కనుక ఆట కొనసాగకుంటే.. రేపు (సోమవారం) మ్యాచ్​ ఆడే అవకాశం ఉంది.

ఎందుకంటే సోమవారం రిజర్వ్​ డేగా ప్రకటించింది బీసీసీఐ. ఇక.. రేపు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉండి.. మ్యాచ్​ ఆడే అవకాశం లేకుంటే కనుక.. కప్​ని ఇరు జట్లు సమంగా షేర్​ చేసుకోనున్నట్టు తెలుస్తోంది. దీనిపై క్రికెట్​ అనలిస్టులు, పరిశీలకులు ఇదే చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement