Thursday, April 25, 2024

భారత్ టీమ్ లో సంజూ రీఎంట్రీ?

ఈ నెల నాలుగునుంచి ప్రారంభం కానున్న బంగ్లా పర్యటనలో వన్డేలతో పాటు టెస్ట్‌ సిరీస్‌ల్లోనూ శాంసన్‌ అరగ్రేటం చేయనున్నాడని తెలుస్తోంది. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌ సిరీస్‌లో భాగంగా ఆఖరి వన్డేలో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌ గాయపడటంతో అతని స్థానాన్ని సంజూ భర్తీ చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అద్భుతమైన టాలెంట్‌, టెక్నిక్‌ ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూకుడు చూపే తత్వం, వికెట్‌ కీపింగ్‌లతో బాటు కెప్టెన్‌గా కూడా రాణించాడు సంజూ శాంసన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement