Friday, March 29, 2024

Breaking: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్‌.. అభిమానుల్లో ఎవ‌రు గెలుస్తారో అన్న టెన్ష‌న్‌

ఐపీఎల్ 2022లో ఇవ్వాల క్వాలిఫైయ‌ర్ 2 కోసం మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, రాయ‌ల్స్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డుతున్నాయి. కాగా, రాజ‌స్థాన్ రాయ్స‌ల్ జ‌ట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఎవ‌రు గెలిస్తే వారు ఫైన‌ల్ మ్యాచ్‌లో పోటీప‌డాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే ఫైన‌ల్‌కు చేరిన మొద‌టి జ‌ట్టుగా గుజ‌రాత్ టైటాన్స్ చేరింది. ఇవ్వాల జ‌రిగే మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు గుజ‌రాత్‌తో ఆడాల్సి ఉంటుంది. అయితే బెంగ‌ళూరు టీమ్‌, కోహ్లీ అభిమానుల్లో ఎవ‌రు గెలుస్తారో అన్న టెన్ష‌న్ నెల‌కొంది. ఈ మ్యాచ్‌కు సంబంధించి పెద్ద ఎత్తున బెట్టింగ్ జ‌రుగుతున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement