Thursday, March 28, 2024

పింక్ బాల్ టెస్ట్ లో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా

ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్టీ టీమిండియా తొలత బ్యాటింగ్ చేపట్టింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దాంతో మొదట బేటింగ్ కు వచ్చింది భారత జట్టు. ఇక సొంత గడ్డపై ఆసీస్ ను ఓడించడం అంటే కొంచెం కష్టమే. కానీ ఈ ఏడాది ఆరంభంలో భారత పురుషుల జట్టు ఆసీస్ పై విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మహిళలు కూడా ఆ పని చేయగలరా.. లేదా అనేది చూడాలి. కరోనా బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ కి వెళ్లిన భారత మహిళలు అక్కడ ఇంగ్లిష్ జట్టుతో మూడు ఫార్మట్ లలో పోటీ పడ్డారు. ఇక అక్కడి నుండి ఇప్పుడు భారత మహిళలు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. ఇక అక్కడ వారితో 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నారు… అది కూడా పింక్ టెస్ట్.

ఇది కూడా చదవండి: రాజస్తాన్ పై ఆర్సీబీ ఘనవిజయం

Advertisement

తాజా వార్తలు

Advertisement