బెంగుళూరు – తొలి ఓవర్ లోనే ఆర్ సి బికి ఎదురు దెబ్బ తగిలింది.. ఓపెనర్ కోహ్లీని సున్న పరుగులకు బౌల్ట్ ఎల్బీ డబ్యుగా వెనక్కి పంపాడు.. ఆర్సీబి రెండు ఓవర్లలో వికెట్ నష్టపోయి 12 పరుగులు చేసింది. కాగా హోమ్ గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరుగున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు.. ఈ మ్యాచ్ కు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్నాడు..
Advertisement
తాజా వార్తలు
Advertisement